సామాన్యుడిల వెళ్లి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే తోట

1083చూసినవారు
జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం పలు కాలనీలలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం స్థానిక టిఫిన్ సెంటర్లో సామాన్యుల అల్పాహారం చేసి అందరితో కలివిడిగా సామాన్యుడిగా ఉన్న ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అసుపత్వార్ వినోద్, అసుపత్వార్ అరుణ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్