పెద్దకొడపగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై కోనారెడ్డి

85చూసినవారు
పెద్దకొడపగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై కోనారెడ్డి
సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కకుండా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శనివారం పెద్ద కొడప్గల్ ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు. ఇటీవల విడుదలైన రుణమాఫీ నీ అలుసుగా తీసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా లింకులు పంపడం చేస్తున్నారని, ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటున్నారని తెలిపారు. బ్యాంకుల పేరిట వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం తెలుపవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్