పిట్లంలో 43.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

52చూసినవారు
పిట్లంలో 43.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఆదివారం నాడు 43. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పిట్లం మండల తాసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు. వర్షాలు విపరీతంగా పడుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు వంకలు వద్ద ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్