మహమ్మద్ నగర్ మండలంలోని తుంకి పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి దాదాపు నెలరోజులు కావస్తున్న గ్రామంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండా దిమ్మలు యదేచ్చగా ఉండడం పట్ల ప్రజలు అధికారుల పనితీరుపై చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చూడాలని ప్రజలు మంగళవారం అభిప్రాయపడుతున్నారు.