జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని శంకరంపేట్ మండల కేంద్రంలో నిర్వహించే జన జాతర బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నడంతో జుక్కల్ నియోజకవర
్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఎమ్మెల్యే తోటా లక్ష్మ
ీకాంతరావు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.