రోడ్డును బాగు చేస్తున్నారు: కాంగ్రెస్ పార్టీ నాయకులు

64చూసినవారు
రోడ్డును బాగు చేస్తున్నారు: కాంగ్రెస్ పార్టీ నాయకులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల మార్కెట్లో గుండుర్ కు వెళ్లే దారిలో రోడ్డు అధ్వానంగా గుంతలు ఏర్పడంతో బిఆర్ఎస్ నాయకులు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకు వెళ్ళగానే ముందుగా వెంటనే ఆ రోడ్డును బాగు చేయండి అని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలు చెప్పగానే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరుండి పనులను చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్