ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు

1049చూసినవారు
ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు
నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు 12 వరద గేట్ల గుల్ గస్తా గార్డెన్ లో ఆదివారం ఉమ్మడి నిజాంసాగర్ మండలం ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. మండల అధ్యక్షులుగా దాస లక్ష్మణ్ దాస్, ఉపాధ్యక్షులుగా కే సాయిలు, ప్రధాన కార్యదర్శిగా నర్వ కాశీ, సహాయ కార్యదర్శిగా గోట్టం శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్