అగ్రికల్చర్ కార్యాలయంలో కాళీ కుర్చీల దర్శనం

85చూసినవారు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ లో ఏవో, ఏఈఓ, అటెండర్ గాని ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో గ్రామ మండల ప్రజలు మండిపడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎప్పుడు చూసినా ఆఫీస్ లో ఎవరు అందుబాటులో ఉండడం లేదు. కాగాన అగ్రికల్చర్ అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్