జిల్లాలో మున్సిపల్ పరిధిలో 5 శాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లించే ప్రక్రియకు మంగళవారంతో గడువు ముగియనుంది. ఇప్పటికే జిల్లాలో మూడు బల్దియాల్లో రూ. 42 లక్షల మేర ఆస్తి పన్ను సమకూరింది. గతేడాది కన్నా ఈసారి తక్కువగా పన్నులు వసూలు కావడంతో మరో పక్షం రోజులు గడువు పొడిగిస్తే ఖజానాకు ఆదాయం రానుందని యంత్రాంగం భావిస్తుంది.