ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

76చూసినవారు
ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో పోషణ మాసము కార్యక్రమం గురువారం అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రాజెక్ట్ దోమకొండ సిడిపిఓ పద్మ హాజరైయ్యారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసాన మరియు ప్రీస్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనసూయ, గ్రామపంచాయతీ కార్యదర్శి లావణ్య, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్