తెలంగాణ నుంచి సైబర్ కమాండో శిక్షణ కోసం ఒకే ఒక్కరు ఎంపిక

56చూసినవారు
తెలంగాణ నుంచి సైబర్ కమాండో శిక్షణ కోసం ఒకే ఒక్కరు ఎంపిక
సైబర్ కమాండో శిక్షణ కోసం తెలంగాణ నుంచి ఒకే ఒక్కరు ఎంపికయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్​లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్నారు ప్రశాంత్ కుమార్. బీటెక్ సీఎస్ఈ చదివిన ప్రశాంత్ కుమార్​కు సాంకేతికతపై పట్టు ఉండటంతో, కానిస్టేబుల్​గా ముందు నుంచీ సైబర్ నేరాల విభాగంలోనే ఉన్నారు. సైబర్ కమాండో శిక్షణ కోసం ప్రశాంత్ ఇప్పటికే కేరళకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్