డీసీఎంఎస్ చైర్మన్‌ను సన్మానించిన జడ్పిటిసి

81చూసినవారు
డీసీఎంఎస్ చైర్మన్‌ను సన్మానించిన జడ్పిటిసి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏదుల ఇంద్రసేనారెడ్డిని దోమకొండ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీబీ పేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుతార్ రమేష్, జనగామ సర్పంచ్ పాత రాజు, దోమకొండ శివరామ, మందిర్ చైర్మన్ అబ్రబోయిన రాజు, సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్