4న ప్రజలకు అందుబాటులో ఎన్నికల సాధారణ పరిశీలకులు

72చూసినవారు
4న ప్రజలకు అందుబాటులో ఎన్నికల సాధారణ పరిశీలకులు
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ వాసులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశాలైన సాధారణ పరిశీలకులకు దృష్టికి తేవచ్చని, ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి ఈ నెల 4న కామారెడ్డి ఆర్అండ్ బి అతిధి గృహంలో సాయంత్రం అందుబాటులో ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్