అవగాహనతోనే హెచ్ఐవి నివారణ

76చూసినవారు
అవగాహనతోనే హెచ్ఐవి నివారణ
జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని వైఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీం డిఆర్పి సుధాకర్ తెలిపారు. గురువారం దోమకొండలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామంలో అందిస్తున్న లింకు వర్కర్స్ స్కీమ్ సేవలను వివరించారు. హెచ్ఐవి, టీబీ, వివిధ వ్యాధులపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఐసిటిసి కౌన్సిలర్ నాగరాజు, ఎంపీపీ కానుగంటి శారద, జెడ్పిటిసి తిర్మల్ గౌడ్, కుంచాల శేఖర్, ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్