ఎంపీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

84చూసినవారు
ఎంపీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
సజావుగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. బుధవారం ఇతర ఉన్నత అధికారులతో కలిసి హోమ్ ఓటింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ, వెబ్ కాస్టింగ్, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్ నుండి వీసీలో పాల్గొన్నారు. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్