ఎస్సెస్సీ ఫలితాలలో ఆర్కిడ్స్ విద్యార్థుల విజయకేతనం

59చూసినవారు
ఎస్సెస్సీ ఫలితాలలో ఆర్కిడ్స్ విద్యార్థుల విజయకేతనం
కామారెడ్డి పట్టణంలోని ఆర్కిడ్స్ పాఠశాల విద్యార్థులు పది ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సిహెచ్. గోవర్ధన్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎస్. భువన సింధు 10 జిపిఏ, వి. బిందుప్రియ 9. 8, కే. తన్మయి 9. 8, ఎస్. విజ్ఞశ్రీ 9. 8, బి. సంకీర్త్ రెడ్డి 9. 7, ఎం. దీపిక 9. 7, బి. సహస్ర 9. 7, పి. సహస్ర 9. 7, సిహెచ్. శ్రేష్టరెడ్డి, కీర్తి, సార్తిక, నవనీత్ గౌడ్ 9. 5 జిపిఏ సాధించారని చెప్పారు. విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్