ఎంపీపీని సత్కరించినన వైద్యాధికారి

85చూసినవారు
ఎంపీపీని సత్కరించినన వైద్యాధికారి
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఎంపీపీ టేకులపల్లి వినీతను ఆస్పత్రి వైద్యాధికారి సృజన్ కుమార్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎంపీపీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎంపీహెచ్ఈఓ రమాకాంత్ రావు తోపాటు ఆసుపత్రిి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్