చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలి

63చూసినవారు
చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలి
విద్యార్థినీలు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం నిజాంసాగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలంలో విద్యార్థినిలకు యూనిఫామ్, పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ సరోజన, అకౌంటెంట్ సుమన్ బాయి, టీచర్లు సిబ్బంది వున్నారు.

సంబంధిత పోస్ట్