ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదానం…

52చూసినవారు
ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదానం…
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్ తాండకు చెందిన లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం అవసరం ఉండటంతో ఫోర్ సైట్ ఎన్జిఓ ను సంప్రదించగా ఆ యొక్క సంస్థ ఫౌండర్ భానోత్ నరేష్ నాయక్, వాలీన్టీర్ అనీల్ ముందుకు వచ్చి శుక్రవారం రక్తదానం చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని ఫోర్ సైట్ ఎన్జీఓ ఆదుకుంటుందని ఫౌండర్ బానోత్ నరేష్ నాయక్ తెలిపినారు.

సంబంధిత పోస్ట్