అవిశ్వాసంలో నెగ్గిన బీఆర్ఎస్ ఎంపీపీ

11080చూసినవారు
రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డిపై సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎంపీపీ నెగ్గారు. కాంగ్రెస్ అవిశ్వాసం వీగిపోవడంతో ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొంతమంది ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాసం పెట్టారన్నారు. మా ఎంపిటిసిలకు వాస్తవాలు తెలుసుకొని మండల ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్