హజీపూర్ పరిధిలో 12 ఎకరాల్లో అడవులు నరికివేత.. 9 మందిపై కేసులు

62చూసినవారు
ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని హాజీపూర్ బీట్ లో రాత్రికి రాత్రి 12 ఎకరాల అడవిని నరికివేసిన కేసులో మంగళవారం 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండించెందుకు చూస్తున్నారన్నారు. రెంజ్ అధికారి, సిబ్బంది కలిసి అడవిని పరిశీలించారు. తాండాకు చెందిన నరేష్, తారా చంద్, కిషన్ నాయక్, శంకర్, రవిలపై కేసులు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ ఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్