ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటిన వైద్యులు

55చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటిన వైద్యులు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వన మహోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్ర ఆవరణలో డాక్టర్ సురేష్ మొక్కలను నాటారు. అలాగే ఫ్రైడే సందర్భంగా వారి సిబ్బంది శానిటేషన్ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్