ఎల్లారెడ్డి: అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

82చూసినవారు
ఎల్లారెడ్డి: అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక
అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు అమృత రావు అధ్యక్షతలో విలేజ్ భిక్కనూర్ నూతన కమిటీగా అధ్యక్షుడు బేగరి మైసయ్య, ఉపాధ్యక్షులు మేతరి సుమంత్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమంలో బిట్ల సురేందర్ సాయిబాబా, కుసుల కంటే సాయిలు, శ్రీధర్, రమేష్, బన్నీ, సన్నీ, వంశీ, అరవింద్, రాజు, ససూన్, గణేష్, కె పాల్, దేవరాజ్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్