ఎల్లారెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ చేసిన ట్రాన్స్కో ఎస్ఈ

77చూసినవారు
ఎల్లారెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ చేసిన ట్రాన్స్కో ఎస్ఈ
ఎల్లారెడ్డి పట్టణంలోని 33/11కెవి. విద్యుత్ సబ్ స్టేషన్ ను కామారెడ్డి జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ. రమేష్ బాబు తనిఖీ చేశారు. లైన్ ట్రిప్పింగ్, లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు సబ్ స్టేషన్ లను స్థానిక అధికారులు, సంబంధిత సిబ్బంది సత్వర చర్యలు చేపట్టేల సూచించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి డీఈ గణేష్, ఏడీఈ సుదర్శన్ రెడ్డి, ఏఈ సత్యనారాయణ గౌడ్ వున్నారు.

సంబంధిత పోస్ట్