గడ్డి ట్రాక్టర్ దగ్ధం

69చూసినవారు
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
బిక్కనూరు మండలం కాచాపూర్ లో శుక్రవారం విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి ట్రాక్టర్ తగులబడింది. ఓ రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్నా వరిగడ్డిని ట్రాక్టర్ పై ఇంటికి తరలిస్తుండగా, , ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు వరిగడ్డికి తగిలి పెద్దఎత్తున మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా దగ్ధం అయింది. వెంటనే గమనించిన రైతు ట్రాక్టర్లు నిలిపివేసి ట్రాక్టర్ ఇంజన్ తీసేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్