కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

66చూసినవారు
శనివారం నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పాత ఇళ్ళలో నివాసం ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కరెంట్ స్తంబాల కింద, చెట్ల కింద ఉండద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ళలో నుంచి ఎవరూ బయటకు రావద్దన్నారు.

సంబంధిత పోస్ట్