ఆరోపణలు రుజువు చేయకుంటే పరువు నష్టం దావా వేస్తాం

568చూసినవారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిఎలపై ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలపై స్పందించిన పిఎలు సిద్దు, వికాస్ ఆరోపణలు రుజువు చేయకుంటే పరువు నష్టం దావా వేస్తాం అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమపై ఓ పత్రికలో చేసిన తప్పుడు ఆరోపణలను 48 గంటల్ల రుజువు చేయాలన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే పిఏ పదవులను వదులుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్