నాగిరెడ్డిపేట: కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్

81చూసినవారు
నాగిరెడ్డిపేట: కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్
నాగిరెడ్డిపెట మండల శాఖ బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భాంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్నీ తరుగు లేకుంట కొనుగోలు చేయాలన్నారు. వాతావరణం పరిస్థితి బాగాలేనందున కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్