నాగిరెడ్డిపేట్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

81చూసినవారు
నాగిరెడ్డిపేట్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
నాగిరెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జెడ్పిటిసి ఉమన్న మనోహర్ రెడ్డిి , ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రిలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని తీర్మానించారు. ఆస్పత్రిలో ముగ్గురు స్టాఫ్ నర్స్ అవసరం ఉందన్నారు. ఆసుపత్రికి అవసరమైన మందులు సర్జికల్ సామాగ్రిని కొనుగోలు చేయాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్