ప్రైవేట్ ఆసుపత్రి సీజ్

52చూసినవారు
ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి అనుమతి లేకుండా నడిపిస్తున్నందున డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ సీజ్ చేశారు. ఎలాంటి అర్హత లేకున్నా ఆసుపత్రి నడిపిస్తున్న వ్యక్తిపై డిఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అనుభవం లేకుండా వైద్య పరీక్షలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రి సీజ్ చేశారు. ప్రజలు అనుభవం లేని ఆర్ఎంపి, పిఎంపీల వద్ద వైద్యం చేయించుకోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్