రికార్డులను తనిఖీ చేసిన ఆర్డీవో

54చూసినవారు
రికార్డులను తనిఖీ చేసిన ఆర్డీవో
పిట్లం తహసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆర్డీవో రమేష్ రాథోడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను ఆర్డీఓ తనిఖీ చేశారు. సిబ్బంది హాజర్ పట్టికను పరిశీలించి, రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసిల్దార్ వేణుగోపాల్, రెవిన్యూ సిబ్బంది వున్నారు.

సంబంధిత పోస్ట్