ఎన్ఎంఎంఎస్ ఇద్దరు విద్యార్థుల ఎంపిక

75చూసినవారు
ఎన్ఎంఎంఎస్ ఇద్దరు విద్యార్థుల ఎంపిక
లింగంపేట్ మండలం శెట్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు దేవసోత్ నిఖిత, సబావత్ దీపిక నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) కు ఎంపికైనట్లు హెచ్ఎం. వసుధ తెలిపారు. ఆదివారం హెచ్ఎమ్ మాట్లాడుతూ. విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది 12వేల రూపాయల నగదు అందుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్ తో పాటు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్