కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర

77చూసినవారు
కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర
లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర సోమవారం కూడా కొనసాగుతుంది. గ్రామంలోని చిన్న, పెద్ద, విద్యార్థులు, యువత డ్యాన్సులు విన్యాసాలతో అదరగొడుతూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొంటున్నారు. దు

సంబంధిత పోస్ట్