జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది

54చూసినవారు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ చెప్పారు. మంగళవారం ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, తూకం చేసే ప్రక్రియను, తూకం యంత్రాలను, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని నిర్వహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్