కార్గిల్ విజయ్ దివస్: రాష్ట్రపతి ట్వీట్

80చూసినవారు
కార్గిల్ విజయ్ దివస్: రాష్ట్రపతి ట్వీట్
భరతమాతను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రాష్ట్రపతి ముర్ము నివాళులు అర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేమన్నారు. దేశ ప్రజలు ఆ పరాక్రమం నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటారని ఆమె చెప్పారు. ‘జై హింద్.. జై భారత్’ అంటూ ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్