గాయత్రి పంపు హౌస్ ద్వార నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే

1535చూసినవారు
రామడుగు మండలం లక్మిపూర్ గాయత్రి పంపు హౌస్ ద్వార సోమవారం చొప్పదండి నియోజకవర్గ శాసనసభ సభ్యులు మేడిపల్లి సత్యం నీటి విడుదల చేసారు. రైతులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కోల రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల ఆద్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, కొక్కరకుంట ఎంపిటిసి జవ్వాజి హరిష్, జిల్లా బిసి సేల్ అద్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్