నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు

1081చూసినవారు
నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు
మల్యాల మండలం మ్యాడంపెల్లీ గ్రామము నిరుపేద కుటుంబానికి చెందిన గుర్రం లచ్చన్న గత కొన్ని సంవత్సరాల నుండి పూరి గుడిసెలో నివసిస్తున్నారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో మల్యాల మండల ముదిరాజ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఒక నెలకు సరిపడ నిత్యావసర సరుకులు ఆదివారం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో కీసరి గణేష్(ఆర్మీ), మల్లేశం యాదవ్, గుర్రం రాజశేఖర్, గడుగు సాయి రఘు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్