కొడిమ్యాల మండలంలో సీతారామాలయం రామ భక్తుల ఆధ్వర్యంలో భక్తి భావన పెంపొందించాలని ఉద్దేశంతో భక్తులకి శ్రీరాముడు జెండాలను ఆదివారం కొడిమ్యాల రామభక్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయోధ్య రామ తీర్థ ట్రస్ట్ వారు మాట్లాడుతూ శ్రీరాముడి లోక కళ్యాణార్థం ఈనెల 22న జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.