బోయినపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కి వెళ్లి రహదారి వర్షాలతో బురదమయం కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని సమస్య ను ప్రిన్సిపాల్ సుధాకర్ స్పెషల్ ఆఫీసర్ జయశీల దృష్టికి తీసుకెళ్లరు. వెంటనే స్పందించి శుక్రవారం గ్రావెల్ మట్టితో గుంతలు పూడ్చి ట్రాక్టర్దు ద్వారా చదును చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ రవీందర్ ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు. ఉన్నారు