ప్రచార సభను పరిశీలించిన ప్రభుత్వ విప్
మే 3న ఎండపెల్లి మండలం రాజారాం పల్లె గ్రామంలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన సభ స్థలాన్ని మరియు మీటింగ్ ఏర్పాట్లను అధికారులతో, మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.