ముత్తునూరు పాఠశాలలో టీ షర్టులు పంపిణీ

71చూసినవారు
ముత్తునూరు పాఠశాలలో టీ షర్టులు పంపిణీ
వెలగటూరు మండలం ముత్తునూరు జెడ్పీ పాఠశాలలో ధర్మారం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం 80 మంది పేద విద్యార్థులకు టీ షర్టులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. నరసింగం, క్లబ్ అధ్యక్షులు లయన్ తలమక్కి రవీందర్ శెట్టి ప్రధాన కార్యదర్శి లయన్ అబ్దుల్ ముజాహిద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్