ఎండపల్లి: ఉచిత ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం

53చూసినవారు
ఎండపల్లి: ఉచిత ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం
ఎండపల్లి మండలం జగదేవ్ పేట గ్రామంలో సోమవారం ఉచిత ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రం నిర్వహించారు. పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకోవడానికి ఓటు హక్కు కేంద్రం వద్ద ఓటు నమోదు చేసుకున్నారు. ఉచిత ఓటరు నమోదు కేంద్రానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మ నరేష్, సంపత్, ఆంజనేయులు, శ్రీనివాస్, రాజశేఖర్, నవీన్, రజనీకాంత్

సంబంధిత పోస్ట్