ఆలయానికి మేళ తాళాలు బహూకరణ

1525చూసినవారు
ఆలయానికి మేళ తాళాలు బహూకరణ
ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయానికి ధర్మారం మండల సీనియర్ జర్నలిస్ట్, లయన్స్ క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ తన్నీరు రాజేందర్ - పద్మ దంపతులు గురువారం మేళతాళాలు బహుకరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్