ఎంపీటీసీకి పద్మశాలీల కృతజ్ఞతలు

69చూసినవారు
ఎంపీటీసీకి పద్మశాలీల కృతజ్ఞతలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ ఆలయ ఆవరణలో ఎంపీటీసీ నిధుల నుండి నూతన బోర్ వెల్ వేయించారు. స్థానిక ఎంపీటీసీ బషీర్ తన సొంత ఖర్చులతో రూ. 30 వేల విలువ గల బోర్ మోటర్ ను విరాళంగా అందజేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ బషీర్ కు పద్మశాలి సంఘం నాయకులు, కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్