వర్ధంతి కార్యక్రమానికి హాజరైన విప్ అడ్లూరి

83చూసినవారు
వర్ధంతి కార్యక్రమానికి హాజరైన విప్ అడ్లూరి
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు తల్లి జువ్వాడి సుమతి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్