ల్యాప్ టాప్ అందజేసిన విప్ అడ్లూరి

77చూసినవారు
ధర్మారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఏకుల మహేష్ అనే నిరుపేద యువకుడికి ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం తరఫున మంజూరైన ల్యాప్ టాప్ ను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసి చైర్మన్ రూప్లా నాయక్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్