వ్యవసాయ మార్కెట్ లో యోగా తరగతులు

74చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో గురువారం వేకువజామున యోగా శిక్షకులు సుధాకర్ వివిధ రకాల ఆసనాలు వేసి అభ్యాసకులకు యోగా నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అభ్యాసకులకు వివరించారు. యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్