ప్రభుత్వ విప్ ను సన్మానించిన యూత్ సభ్యులు

553చూసినవారు
ప్రభుత్వ విప్ ను సన్మానించిన యూత్ సభ్యులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు ప్రభుత్వ విప్ ను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్