ట్రైన్ కింద పడిన వ్యక్తికి తీవ్రగాయాలు

16020చూసినవారు
ట్రైన్ కింద పడిన వ్యక్తికి తీవ్రగాయాలు
కమలాపూర్ మండలం ఉప్పల్కి చెందిన రాకం సారంగపాణి (65) ఉప్పల్ రైల్వేస్టేషన్లో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగుతుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడ్డాడు. దీంతో రెండు కాళ్ళకు గాయాలు అవగా ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. స్థానికుల సారంగపాణిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతంలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్