ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి

57చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ సూచించారు. సోమవారం హుజురాబాద్ మండలం రంగాపూర్, ఇప్పలనర్సింగాపూర్, దమ్మక్కపేట లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శంచి వడ్ల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించుకొని రైతులు మద్దతు ధర పొందాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్